జిల్లాతో పాటు మండల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని, జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను త్వరితగతిన జారీ చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.