పట్టణాన్ని వరదలు ముంచెత్తి సరిగ్గా ఏడాది గడుస్తోందని.. వరద నిధులు జాడ ఏమైందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు