ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం.. పాలకుల మాటలకే పరిమితం అవుతున్నాయి. సరైన వైద్యసేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.