ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషి ఫలించింది. జగిత్యాల పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు.