మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఫొటోలు దిగడానికి చెరువులో దిగిన ముగ్గురు యువకులు నీట మునిగి చనిపోయారు.