రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని కేటీఆర్ అన్నారు. కన్నెపల్లి పంప్హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసి పంటలకు అందించాలని కోరారు.