మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ భూములకు త్వరలో పన్ను విధిస్తామన్నారు.