యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేముగంటి పూర్ణచందర్ రావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.