భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పేదలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.