ధర్మేంద్ర ప్రధాన్ను విద్యాశాఖ నుంచి మరో శాఖకు మార్చేందుకు మోదీ ప్రభుత్వం చూస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.