మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను ఎన్నికల సంఘం తిరస్కరించింది.