నిరుపేదలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. అయితే కామారెడ్డి బల్దియా పరిధిలో దరఖాస్తుదారుల నుంచి కొందరు పింఛన్ల పేరుతో అందినంత దోచుకుంటున్నారు.