రాష్ట్రంలో మంత్రుల మాఫియా నడుస్తుందని కేటీఆర్ ఆరోపించారు. ఆ దండుపాళ్యం ముఠాకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.