బాసర గోదావరిలో విషాదం నెలకొంది. నదిలో స్నానాలకు దిగిన ముగ్గురు అన్నదమ్ములు గల్లంతయ్యారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.