డిచ్పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నిధులు మంజూరు చేశారు.