మొబైల్ అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటి ద్వారా సేవలు అందిస్తామని తెలిపారు.