అంత్యక్రియల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా, ఇరాన్–ఖతార్ మధ్య సముద్ర వాణిజ్యం తిరిగి ప్రారంభమైనట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.