Tag: morthad

Kaleshwaram Water Release | గోదావరి జలాలు వృథా అవుతున్నా రైతుల గోస పట్టదా : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

రాష్ట్రంలో రైతుల గోస కాంగ్రెస్​ ప్రభుత్వానికి పట్టట్లేదని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.