ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న కంటైనర్ను ఢీకొంది. ఈ ఘటన భిక్కనూర్ మండలం జంగంపల్లి 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.