నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో బాల కార్మికులకు విముక్తి కల్పించేందుకు ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అదనపు డీసీపీ(అడ్మిన్) శుభం ప్రకాశ్ తెలిపారు.