రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని విమర్శించారు.