రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆసరా పింఛన్ల దరఖాస్తులను అర్హులైన లబ్ధిదారుల నుంచి స్వీకరిస్తోంది. మున్సిపల్, పంచాయతీ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.