విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ జగన్ పరామర్శించారు.