భీమ్గల్లో శ్రీ వైష్ణవి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'స్టీల్ బ్యాంక్'ను మున్సిపల్ ఛైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి మంగళవారం ప్రారంభించారు.