కామారెడ్డి జిల్లాల్లో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆర్ఎంపీ, పీఎంపీలకు కమీషన్లు ఇస్తూ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నాయి.