అటవీ శాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో చోటు చేసుకుంది.