Tag: PoK

PoK Election Violence | పీవోకేలో ఆందోళనలు.. 19 మంది మృతి

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల్లో 19 మంది మృతి చెందారు.

Rajnath Singh Warning | పాకిస్థాన్​కు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వార్నింగ్​

రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పాకిస్థాన్​కు వార్నింగ్ ఇచ్చారు. ప్రతి దుస్సాహసానికి, ఊహించని ప్రతిస్పందన తప్పదన్నారు.