రాజేంద్రనగర్ ఎమ్మెల్యేపై ఆయన కుమారుడు సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి తనపై దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.