ఏపీలోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలను చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.