నిజామాబాద్ నగరంలోని దుబ్బ హైస్కూల్లో అసౌకర్యాలతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఐద్వా అధ్యక్షురాలు అనిత, నగర నాయకురాలు శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు.