మేరు కులస్తుల ఆరాధ్య దైవం సంత్ నాందేవ్ మహరాజ్ 676వ పుణ్యతిథి వేడుకలను పోతంగల్ మండలం దోమలేడ్గి విఠలేశ్వర మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.