ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైన్కు డీపీఆర్ పూర్తయిందని.. త్వరలోనే అప్రూవల్కు పంపనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.