షాబాద్ హత్యల కేసులో అధికారులు చర్యలు చేపట్టారు. పోక్సో కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై, సీఐలను సస్పెండ్ చేశారు.