Tag: Rangareddy News

Shankarpally Tragedy | ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి.. ఆత్మహత్య చేసుకున్న మహిళ

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలో తోసి, తానూ దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.