నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. కొందరు మిల్లర్లు దళారుల ద్వారా బియ్యం సేకరించి రీసైక్లింగ్ చేస్తున్నారు.