హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ రవీందర్ అక్రమాస్తులు చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. కిలో బంగారం, 12 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.