ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. తాడెపల్లిగూడెంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.