గురుకుల విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.