సీఎం రేవంత్రెడ్డి తన రాజకీయ జీవితంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తనను తొలిసారి జెడ్పీటీసీగా గెలిపించిన మిడ్జిల్లో ఆయన నేడు పర్యటించనున్నారు.