సైబరాబాద్ పరిధిలోని వైశాలి నగర్ రైల్వే అండర్పాస్ వద్ద పనులు చేపడుతున్నారు. 20 రోజుల పాటు ఈ మార్గం మూసి ఉంటుందని పోలీసులు తెలిపారు.