నిజామాబాద్ ఆర్టీసీ ఆర్ఎంగా ఎస్పీజీకే మూర్తి గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు.