దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య కొనసాగి లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 287 పాయింట్లు, నిఫ్టీ 115 పాయింట్లు పెరిగాయి.