మొక్కలు నాటడానికి వెళ్తున్న ఫారెస్ట్ అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఈ ఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.