మెట్రో ఫేజ్-II విస్తరణకు అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రులకు లేఖ రాశారు.