పోక్సో కేసు నిందితుడు ఆరుగురిని హత్య చేస్తే పోలీసులు ఏం చేశారని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.