మాస శివరాత్రి పర్వదినాన జిల్లా కేంద్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.