హరీశ్రావు తన మామపేరుపై సిద్ధిపేట జిల్లా వెలికట్టి గ్రామంలో 6.18 ఎకరాలఅసైన్డ్ భూమిని కొనుగోలు చేశారని మంత్రి పొంగులేటి ఆరోపించారు.