సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.