సింగరేణి కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.