సిరిసిల్ల ఎస్పీ మహేష్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీకి బీజేపీ కార్యకర్తలంటే కోపమెందుకని ప్రశ్నించారు.